Home » Chandrababu Naidu
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డ
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అం�
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసు�
Kodali Nani: కరోనా వ్యాక్సిన్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందనే చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కోడాలి నాని. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయలేక చంద్రబాబు, టీడీపీ భజనపరులు జగన్ ప్రభుత్వంపై విమర్�
N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీ�
Chandrababu Naidu : కరోనా వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. N 440K వైరస్ ఉందని బాబు చేసిన కామెంట్స్పై కర్నూలు న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేసాయని
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధి
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపింది. బయటి నుంచి వేల మందిని తిరుపతికి తరలించి వైసీపీ... దొంగ ఓట్లు వే�
ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఏపీ సర్కార్ కు ప్లవ నామ సంవత్సరం కలిసి వస్తుందని పండితులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలన్న పండితులు దైవాను