Home » Chandrababu Naidu
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షపై మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీగడంతా ఆయనే మింగేసి ప్రజలకు మజ్జిగ పోస్తున్నారంటూ విమర్శించారు.
ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ వర్చువల్గా నిర్వహిస్తున్న మహానాడు 2021, మే 28వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. చివరి రోజు కీలక తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ భవిష్యత్ �
మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�