Chandrababu Naidu

    విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విబేధాలు.. ఎంపీ కేశినేని నానిని అడ్డుకున్న కార్యకర్తలు

    February 18, 2021 / 01:00 PM IST

    differences in vijayawada tdp: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో విబేధాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్ లో డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంప

    చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

    February 18, 2021 / 10:33 AM IST

    mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన�

    మార్పు మొదలైంది, జనసేన బలంగా ఉంది

    February 16, 2021 / 06:45 PM IST

    pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల�

    ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

    February 15, 2021 / 08:41 AM IST

    minister kodali nani to leave politics: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో లోకల్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని త�

    ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతా, మంత్రి కొడాలి నాని

    February 12, 2021 / 04:56 PM IST

    kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడ

    మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

    February 6, 2021 / 01:16 PM IST

    ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �

    నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

    February 5, 2021 / 05:09 PM IST

    mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�

    ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు

    February 5, 2021 / 04:57 PM IST

    pawan kalyan will announce ap bjp cm candidate: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. ఫిబ్రవరి 14న ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరతామన్నారు

    నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

    February 4, 2021 / 11:51 AM IST

    nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార

    పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు యాప్

    February 3, 2021 / 06:26 AM IST

    Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవ

10TV Telugu News