Chandrababu Naidu

    ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

    February 2, 2021 / 02:17 PM IST

    chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నే�

    నేనే హోంమంత్రిని, మిమ్మల్ని వదలను.. పోలీసులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

    February 2, 2021 / 01:31 PM IST

    atchannaidu strong warning for police: ”రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబుని అడిగి నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను..” ఇదీ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.. పోలీసులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ బ

    జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

    January 30, 2021 / 10:27 AM IST

    nara lokesh on ap cm jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని మండిపడ్డారు. నాడు-నేడులో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని అన్నారు. జగన్ �

    నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

    January 29, 2021 / 03:55 PM IST

    sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

    అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు

    January 13, 2021 / 03:15 PM IST

    సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి కూడా రైతులక

    కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు – సీఎం జగన్ ఫైర్

    January 11, 2021 / 03:36 PM IST

    CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�

    గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్య

    January 4, 2021 / 11:06 AM IST

    TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంద�

    ఖబడ్దార్‌.. ఆలయాల జోలికొస్తే నాశనమైపోతారు

    January 2, 2021 / 05:21 PM IST

    రామతీర్థంలో రాములోరి విగ్రహం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం అవుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కిన వాతావరణంలో చంద్రబాబు.. విజయసాయిరెడ్డి ఒకే రోజు అక్కడకి చేరుకోవడంతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే రామ�

    హాట్ హీట్ : ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే

    November 30, 2020 / 08:04 PM IST

    Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన�

10TV Telugu News