Home » Chandrababu Naidu
Mudragada Padmanabham.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లను పునరుద్ధర
l ramana… తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహారం తయారైంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వైఖరిని వ్యతిరేకించే వారు ఎక్కువవుతున్నారు. ఆయనను పార్ట�
Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం ప్రభుత్వంపై వీడియోలు రి
Krishna River Overflow: కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసం వద్దకు ఉండవల్లి పంచ�
టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ వార్తల్లో నిలిచిన ఆయన.. అధికారం కోల్పోయాక మాత్ర
తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విపక్షాలపై �
ఏపీ టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ… పార్టీలో యువతకు ఎక్కవ ప్రాధాన్యతన�
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�
టీడీపీ నేత, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ను కలిశారు. జగన్ సమక్షంలో తన కుమారులను ఆయన వైసీపీలో చేర్చారు. గణేష్ కుమారులు ఇద్దరికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానం పలికారు. ప్రభుత్వానికి మద్దతుగ�
గతమెంతో ఘనం.. వర్తమానం మాత్రం ప్రశ్నార్థకం అనేలా తయారైంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి పతనం ప్రారంభమైందంట