Home » Chandrababu Naidu
గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.
వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని... అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు.
తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని..
అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు చాలా మంది మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఐదేళ్ల క్రితం జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయిందిని చెప్పారని అన్నారు.
ఇటువంటి పథకాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండో రోజే అమలు చేశారని అన్నారు.
బీజేపీ ఆంధ్రలో పవన్ కల్యాణ్ను, తెలంగాణలో చంద్రబాబును ముందు పెట్టిందని..