Home » Chandrababu Naidu
ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను.
మాజీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.
కోడికత్తి డ్రామా మాత్రమే ఫలించిందని, గులకరాయి నాటకం పండలేదని..
జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదు. భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?
గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ గురించి, వైసీపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అసవరం లేదని పలువురు ఎంపీలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితను..
తాజాగా నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ నిర్మాణసంస్థ పెట్టి 50 ఏళ్ళు అయిన సందర్భంగా, కల్కి సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న... ఇదే బీజేపీ సిద్ధాంతం.