ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వరి పండిస్తారని, వర్షాల కారణంగా...భారీగా నష్టం ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్టార్ హీరో రజనీ కాంత్ ఫోన్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన, టీడీఎల్పీ సమావేశంలో కన్నీటి పర్యంతం కావడంపై పరామర్శించారు.
సీఎం అయ్యాకే వస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేయడం, టీడీఎల్పీ సమావేశంలో కన్నీరు పెట్టడం. తన భార్యను కించపరిచారంటూ అవమానంగా మాట్లాడారంటూ..
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను పురంధేశ్వరి..
తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని..