Home » Chandrababu
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య పర్యటన జరుగుతుంది. రెండు వర్గాలుగా విడిపోయిన రైతుల నుంచి కొన్ని యాంటీ ప్లెక్సీలు దర్శనమిచ్చాయి. పోటాపోటీగా ‘చంద్రబాబు గో బ్యాక్’ �
మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించి
20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల