Home » Chandrababu
‘తాను చేసిన ప్రణాళిక వల్ల హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అయ్యింది..ఇలా చేయడం ఆత్మకు తృప్తి కలుగుతుంది..ఐటీ కాలేజీల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి..వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల వల్ల యువతకు నష్టం కలుగుతుంది’ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోస�
‘నాకు అధికారం వద్దు..పదవులు వద్దు…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా’ ? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని చూస్తున్నా�
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ని పదేళ్లు ఎందుకు పెట్టారని చంద్రబాబుని ప్రశ్నించిన వంశీ, పురిటి వాసన పోని ప్రభుత్వంపై అప్పుడే దీక్షలు, ఉద్యమాలు అంటూ త�
తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గతకొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన క్ర
రాష్ట్రంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశా..ఇలాంటి పనికిరాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా…అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని..టెర్రరిస్టుల మాదిరిగా భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శల�
ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్