Home » Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటే వైసీపీ నాయకులు తనను ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకు�
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.
14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా..25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా..తనపై దాడి చేస్తారా ? అంటూ ప్రశ్నించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను రాజధాని అమరావతిలో పర్యటిస్తే..వైసీపీ పార్టీ..రౌడీలను పంపించి రాళ్లు..చెప్పులతో దాడి చేయించారు..లా అండ్ ఆర్డర్ �
చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.
హైదరాబాద్ అభివృద్ధి అంటే..మొదట తానే గుర్తుకొస్తానని చెప్పారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వివిధ దేశాలు తిరిగా..రాత్రింబవళ్లు కష్టపడినా..హైదరాబాద్ అభివృద్ధి కోసం..ఇక్కడకు రావాలని ఎంతోమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినా..అధ�
పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో తాను చేసి
అమరావతిలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు..ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ బాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం