Home » Chandrababu
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు... కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు
వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడాడని పేర్కొన్నారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
టీడీపీ అధికారంలో ఉంటే ఆడ బిడ్డలకు రక్షణ ఉండేదని తెలిపారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది టీడీపీనే అని అన్నారు.
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఏ పార్టీతో ఏ పొత్తు పెట్టుకుంటారో తెలియదని, వారాహి యాత్రలో తన ప్రసంగంతో మాత్రం ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు.
"మీ దిగజారుడుతనం పగవాడికి కూడా రాకూడదన్నారు.. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి" అని ప్రశ్నించారు.
వెన్నుపోటు వీరుడు..ప్యాకేజీ శూరుడు