Home » Chandrababu
ప్రజా చరిత్రలో మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని అన్నారు. నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద వాళ్ల హక్కులు పరిరక్షించాలని కృషి చేసిన వ్యక్తి అన్నారు.
ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.
పుంగనూరు ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. బ్రో సినిమా మొదటి రోజు సాయంత్రమే ఫ్లాప్ టాక్ వచ్చిందన్నారు. జగన్ రియల్ హీరో అని అందుకే 151 సీట్లు ఇచ్చారని తెలిపారు.
ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కుట్ర చంద్రబాబుదే!
చంద్రబాబు, పవన్కు పోలీసుల ఝలక్
చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని అన్నారు. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని తెలిపారు.