Home » Chandrababu
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.
చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు : చంద్రబాబు
కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
లోకేష్ చేసేది పాదయాత్ర కాదు గందరగోళం యాత్ర అని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా ప్రయోజనం లేదన్నారు.
ఢిల్లీలో ఏపీ ఓట్ల పంచాయితీ
జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలియదు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసిందని లక్ష్మీపార్వతి అన్నారు.