Home » Chandrababu
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు.
చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.
అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమలాపురంలో చంద్రబాబు ప్రజావేదిక
మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి తొర్రేడు గ్రామం జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుండి రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గంలోని ఏడిదకు చంద్రబాబు వెళ్లనున్నారు.
గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు