Home » Chandrababu
గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారు.అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు.విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్
చంద్రబాబు ఖాళీ ఖజానా ఇచ్చిపోతే జగన్ రూ.4 నుంచి 5 లక్షల ఖర్చు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
కోడి గుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి, పిల్ల కాలువా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి..వీళ్లు మన రాష్ట్ర మంత్రులు.
రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. 7 ఎకరాలలో సుమారు 307 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి వేణు పంపిణీ చేశారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.
హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అందుకే తెలింగాణ అభివృద్ధి చెందింది అని అన్నారు.
బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం