Home » Chandrababu
CM Jagan & Chandrababu : ఎట్ హోమ్లో దూరం దూరంగా జగన్, చంద్రబాబు
మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్�
కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ముంపు బాధితులను టీడీపీ ఆదుకుంటుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్
భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
సోంపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కొట్టేశారు. రూ.32,000 నగదు, రూ.17,000 విలువ చేసే విదేశీ కరెన్సు పోయినట్లు రాజోలు పోలీస్ స్టేషన్లో గొల్లపల్లి సూర్యారావు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, గొల్లపల్లి సూర్యారావుతో పాటు మరో 30 మంది నాయకు�
వరదలపై చంద్రబాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఏపీ మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్�
చంద్రబాబు నోరు మూయించాల్సిన అవసరం వచ్చింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు బంధువు అవుతారని, వరుసకు తనకు అన్న అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను పెళ్ళాడాడు' అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ వర�