Home » Chandrababu
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు బయటపెట్టా�
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన
చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్�
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్