Home » Chandrababu
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్
కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్కు ఆ విచక్షణాధికారం
ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడంపై ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు వైసీపీ నేతలు. మండలి చైర్మన్ షరీఫ్ పై విమర్శలు వర్షం
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చి�
వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ... సెలెక్ట్ కమిటీ
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం