Home » Chandrabose
నాటు నాటు పాటకి గాను తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి (M M Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఘానా సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని ప్రముఖ నిర�
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్లకి ఘన సన్మానం నిర్వహించారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ తో తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె గ్రామానికి వెళ్లారు. చంద్రబోస్ ని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్థులు. ఊరేగించి పూలు చల్లుతూ చంద్రబోస్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. చంద్రబోస్ కి స్వాగతం చెప�
ఆస్కార్తో (Oscar) భోళాశంకర్ (Bhola Shankar) సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన చంద్రబోస్ ని (Chandrabose) చిరంజీవి సత్కరించాడు.
ఆస్కార్ గ్రహీత, నాటు నాటు పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తండ్రి నర్సయ్య, ఆర్ నారాయణ మూర్తి, పలువురు కవులు, కళాకారులు కూడా పాల�
నాటు నాటు పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్....................
ఇటీవల గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అవార్డుని చంద్రబోస్.. కీరవాణి (M M Keeravani) చెల్లి ఎం ఎం శ్రీలేఖకు గురుదక్షిణగా అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ జన్మకు నాకు లభించిన గొప్ప వరం
ఆస్కార్ అందుకున్న తర్వాత రాజమౌళి అండ్ టీం ఒక్కొక్కరు ఇండియాకు తిరిగి రాగా ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రపంచమంతా వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ అమెరికా నుండి నేడు ఉదయం త�