Home » Chanra Babu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో మరోసారి కలకలం చెలరేగింది. చీరలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరి కొందరికి గాయాలయ్యాయి. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసల�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి రావొచ్చని, పోటీ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అంతేకాదు వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని, ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.