-
Home » Chardham Yatra
Chardham Yatra
బద్రీనాథ్, కేదార్నాథ్లో ముకేశ్ అంబానీ పూజలు.. రూ.10 కోట్ల భారీ విరాళం
June 15, 2026 / 08:28 PM ISTరిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భర్త అమర్దీప్ తో కలిసి చార్ధామ్ యాత్ర చేస్తున్న తేజస్విని గౌడ.. ఫొటోలు..
May 2, 2026 / 11:47 PM ISTనటి తేజస్విని గౌడ తన భర్త, నటుడు అమర్దీప్ చౌదరి తో కలిసి చార్ధామ్ యాత్ర మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హరిద్వార్, యమునోత్రిలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో కుప్పకూలిన హెలికాప్టర్.. చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం
June 15, 2025 / 08:27 AM ISTఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం.. 20 మంది మృతి.. వంద మందికిపైగా గల్లంతు
August 2, 2024 / 01:32 PM ISTఉత్తరాఖండ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. కేదార్ నాథ్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోవడంతో ..
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?
June 18, 2024 / 12:58 AM ISTDevotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?
June 17, 2024 / 10:54 PM ISTవిదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?
June 17, 2024 / 09:36 PM ISTపుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల…
Kedarnath temple: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం తలుపులు..
April 25, 2023 / 08:05 AM ISTప్రసిద్ధ చార్ధామ్ మందిరాల్లో కేదార్నాథ్ ధామ్ ఆలయం ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నారు.
Chardham Yatra: ఛార్ధామ్ యాత్ర.. 48 మంది మృతి
May 20, 2022 / 04:15 PM ISTఈ నెల 3న ఛార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు: కరోనా ఆంక్షల నడుమ భక్తులకు అనుమతి
May 6, 2022 / 09:02 AM ISTశుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను తెరిచారు అధికారులు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివ నామ స్మరణతో కేదార్నాథ్ గిరిలు మార్మ్రోగిపోయాయి.