charge

    కేరళలో ఉమెన్స్ డే : మహిళాపోలీసులకే పోలీస్ స్టేషన్‌ (SHO) బాధ్యతలు

    March 8, 2020 / 05:23 AM IST

    ఉమెన్స్ డే సందర్భంగా కేరళ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారిత చాటేందుకు..మహిళా పోలీసులకు బాధ్యతలు అప్పగించింది. మహిళా  ఎస్ఐలు లేకపోతే..సీనియర్ మహిళఆ పోలీసులు బాధ్యతలు చేపట్టాలని సూచించింది. సీఎం ఎస్కార్ట్‌గా మహిళా కమాండర్ల

    మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే

    November 8, 2019 / 11:10 AM IST

    కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్‌ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �

    COSC చైర్మన్ గా బాధ్యతలు స్పీకరించిన ఆర్మీ చీఫ్

    September 27, 2019 / 02:12 PM IST

    చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) చైర్మన్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ బాధ్యతల స్పీకరణ కార్యక్రమంలో ఇప్పటివరకు సీఓఎస్సీ చైర్మన్ గా ఉన్నఏయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆర్మీ చీఫ్ బిపిన్

    బాదుడు షురూ : మెట్రో ప్రయాణికులకు చేదువార్త 

    September 4, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇది చేదువార్త. లగేజీతో వచ్చే వారిపై అదనపు భారం పడనుంది. అధిక లగేజీపై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. కొందరు ప్రయాణికులు ఎక్కువ లగేజీతో మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. దీంతో ప్రయాణి

    లైంగిక వేధింపుల కేసులో సీజేఐకి క్లీన్ చిట్

    May 6, 2019 / 11:59 AM IST

    లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కి సోమవారం(మే-6,2019) సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.తనను గొగొయ్ లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏ�

    ఇంటర్ రగడ : రీ వెరిఫికేషన్‌కు స్వతంత్ర సంస్థ

    May 2, 2019 / 03:04 AM IST

    తెలంగాణ ఇంటర్ మీడియట్ మంటలు ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మే 02వ తేదీ గురువారం రాజకీయ పార్టీలతోపాటు విద్యార్ధి సంఘాలు పలు నిరసనలు చేపట్టనున్నాయి. బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇదిల

    సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుక్లా

    February 4, 2019 / 06:23 AM IST

    సీబీఐ నూతన  డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో �

10TV Telugu News