-
Home » charging points switched off
charging points switched off
Railways : రైలు ప్రయాణికులకు షాక్, ఇకపై రాత్రి పూట అవి పని చెయ్యవు
March 31, 2021 / 07:12 AM IST
ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇకపై అవి పని చెయ్యవు.