Home » charitable trust
ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు.
కరోనా ఎఫెక్ట్: నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్..
ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో అందరూ డబ్బు సంపాదిస్తారు..కానీ ఆ సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేయటం…. సంపాదించిన దానిలోంచి దాన ధర్మాలకు వెచ్చించటం అందరూ చేయలేరు. కొద్ది మందే ఆ పని చేయగలుగుతారు. భర్త ఆశయాన్ని నెరవేర్చటం కోసం….తన కుటుంబంలో