Home » Chatanpalli
దిశ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు ఈరోజు షాద్నగర్ సమీపంలోని ఘటనాస్ధలాన్ని సందర్శించారు.
దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న
దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్దకు భ�
దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన�
దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసు�