Chatanpally

    పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

    February 28, 2020 / 08:16 AM IST

    దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ�

    దిశ కేసు : రీ పోస్టుమార్టం..ఎన్నెన్ని బుల్లెట్ గాయాలంటే

    December 23, 2019 / 09:24 AM IST

    దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్‌ గాయాలు ఉన్నాయో వైద్యు

    దిశా నిందితుల మృతదేహాలు..50 శాతం డీ కంపోజ్

    December 21, 2019 / 05:51 AM IST

    చటాన్ పల్లి ఎన్ కౌంటర్‌లో దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు గాంధీ ఆస్పత్రి చీఫ్ సూపరి�

    చటాన్‌పల్లిలో మరోసారి కలకలం : నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

    December 18, 2019 / 03:01 AM IST

    దిశ హత్యాచార ఘటన జరిగిన చటాన్‌పల్లిలో మరోసారి కలకలం రేగింది. చటాన్‌పల్లికి చెందిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది.

    ఇంకెన్నాళ్లు : దిశా కేసు..మృతదేహాలు ఇవ్వాలి..శవాలతో ఆడుకుంటున్నరు

    December 9, 2019 / 10:57 AM IST

    దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. * ఎన్‌కౌంటర్‌ చేశారు… ఇప్పుడు మృతదేహ�

    దిశ ఎన్ కౌంటర్‌పై కేసు నమోదు..బుల్లెట్ల కోసం సెర్చింగ్

    December 7, 2019 / 03:45 AM IST

    దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటా�

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ : చటాన్‌‌పల్లికి NHRC టీం

    December 7, 2019 / 01:05 AM IST

    చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు 2019, డిసె�

10TV Telugu News