-
Home » Chattogram district
Chattogram district
Bangladesh: మినీ బస్సును ఢీకొన్న రైలు.. 11 మంది మృతి
July 30, 2022 / 08:36 AM IST
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగింది.