Chebrolu Police

    ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు

    November 17, 2023 / 08:52 AM IST

    రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు.

10TV Telugu News