Home » Cheetah Attack
తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.....
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవి