Home » Chegondi Venkata Harirama Jogaiah
నిన్నటివరకు తనకు కొందరు సలహాలు ఇచ్చారని, ఎలా నిలబడాలో, ఏం చేయాలో సూచించారని.. ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.
కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది.
ఇప్పుడు వరకు రాష్ట్రంలో 8శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.