Chennai

    నిలకడగా బాలు ఆరోగ్యం.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎంజీఎం హాస్పిటల్..

    August 15, 2020 / 04:38 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ

    45 రోజులుగా అక్క మృతదేహంతో జీవిస్తున్న చెళ్లెళ్లు

    August 14, 2020 / 10:17 PM IST

    తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం జరిగింది. 45 రోజులుగా అక్క మృతదేహంతో చెళ్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జూన్ 25న అనారోగ్యంతో అక్క పద్మావతి మృతి చెందింది. కరోనా కారణంగా పద్మావతి అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించకపోవడంతో అక్క మృతదేహంత�

    ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. MGM హాస్పిటల్ అధికారిక ప్రకటన..

    August 14, 2020 / 05:29 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ

    AnnapurnaStudios : అమ్మమ్మను గుర్తు చేసుకున్న సుమంత్

    August 13, 2020 / 11:08 AM IST

    హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తు చేసుకున్నారు. 2020, ఆగస్టు 13వ తేదీ బుధవారం ఆమె జయంతి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా…సుమంత్ ఓ ట్వీట్ చేశారు. ‘నా అమ్మమ్మ/ అమ్మ అన్నపూర్ణ జయంతి ఈరోజు’ అంటూ అమ్మమ్మపై తనకు ఉన్న ప్రేమను ప్రేమను వ్�

    తల్లితో రాసలీలలు….. ప్రియుడ్ని హత్య చేసిన దత్త పుత్రుడు

    August 6, 2020 / 07:21 PM IST

    తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రౌడీ షీటర్ ను హత్య చేశాడు ఓ దత్తపుత్రుడు. తనను చిన్నప్పటి నుంచి పెద్ద చేసినప్పటికీ, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నాడనే కోపంతో అమానుషంగా నరికి సముద్రంలో పారేశాడా యువకుడు. తమిళనాడు, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏర�

    ఏపీ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? అప్పటి సీఎం MGR రాజధాని ప్రణాళిక ఇదేనా?

    August 4, 2020 / 07:45 AM IST

    రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు స

    నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఇళయరాజా ఫిర్యాదు..

    August 1, 2020 / 12:17 PM IST

    ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కులు ఎల్‌.వి.ప్ర‌సాద్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో వారి స్టూడియోలో ఓ ప్ర‌త్యేక‌మైన గ‌దిని రాజాకు కానుక‌గా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళ‌య‌రాజా నాలుగు ద‌శాబ్దాలుగా సంగీ�

    నటి వనితపై విమర్శలు చేసిన సూర్యాదేవికి కరోనా..ఇప్పుడు ఎక్కడున్నారు

    July 29, 2020 / 08:33 AM IST

    నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేసిన సూర్యాదేవి ఎక్కడున్నారు ? ఆమెకు కరోనా వైరస్ సోకిందా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. వీడియోల ద్వారా వనితాపై విమర్శలు చేసి వార్తల్లో ఎక్�

    పేకాట, బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్ర‌ముఖ న‌టుడు అరెస్ట్

    July 28, 2020 / 09:47 AM IST

    ప్రముఖ సినీ నటుడు శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్, చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న‌ాడు. కాగా, క్లబ్ లో గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పేకాట, బెట్టింగ్ లు నిర

    14కిలోల బంగారు ఆభరణాలు, 600కిలోల వెండి వస్తువులు.. సమాచారశాఖ పరిధిలోకి అమ్మ నివాసం

    July 27, 2020 / 09:51 AM IST

    పోయస్ గార్డెన్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్‌ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. �

10TV Telugu News