Home » Chennai
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని స
సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్ర�
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని స
ఒకటి కాదు..రెండు కాదు..5 ఏళ్ళ చిన్నారి సంజన తలకిందులుగా వేలాడుతూ.. 13 నిమిషాల 15 సెకండ్లలో 111 బాణాలు సంధించింది. ఆగస్టు 15వ తేదీన ఈ ఫీట్ చేసి వావ్ అనిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసింది. కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక�
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాల�
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంట�
కరోనా బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సామాన్యులు, సంగీత ప్రియులు, పలు భాషలకు చెందిన సినీ పరిశ్రమల వారు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం ఆందోళనక�
ఐదు రూపాయలకే వైద్యం అందించి పేదలకు పెన్నిదిగా నిలిచిన డాక్టర్ తిరువేంగడం. ఐదు రూపాయల డాక్టర్గా చెన్నై వాసులకు చిరపరిచితుడైన తిరువేంగడం(70) శనివారం గుండెపోటుతో చనిపోయారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కళ్యాణపురంలో దాద
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�