Home » Chennai
ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య(22) �
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయి�
అతగాడి వృత్తి ఫిట్నెస్ ట్రైనర్.. ప్రవృత్తి సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వల వేయడం.. పరిచయం పెరిగాక వారితో సన్నిహితంగా మెలుగుతూ నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నార
కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్థిక స�
జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 
తమిళ స్టార్ హీరో అజిత్ పెద్ద సాహసమే చేశాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. హెచ్ వినోద్ డైరెక్షన్ లో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి