Home » Chennai
లాక్ డౌన్ కారణంగా కరోనా భయంతో దేశంలో దొంగతనాలు, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టగా.. అక్కడక్కడ మాత్రం దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా తమిళనాడులోని చెన్నై నగరంలో అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి నిద్రిస్తున్న మ�
సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్పై దాడి చేశారు..
కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లౌక్ డౌన్ లో ఉన్న సమయంలో ఇవాళ(ఏప్రిల్-1,2020)ఉదయం చెన్నైలోని పాడీ ఫ్లై ఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ పోలీస్ చెక్ పాయింట్ వద్ద చెకింగ్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫైఓవర్ పై పెద్ద సంఖ్యలో టూవీలర్లు,ఫోర్ వ
కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..
పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లాకు చెందిన ఏడుగురు కార్మికులు చెట్టుపైనే 14రోజులుగా క్వారంటైన్లోనే ఉంటున్నారు. చెన్నైలో పని చేసుకుంటున్న వారికి తిరుగుప్రయాణమయ్యాక ఐసోలేషన్ కోసం విడి గదులు లేకపోవడంతో చెట్టుపైనే ఉండాల్సి వచ్చిందట. గ్ర�
ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు
ఏంటీ..ఈ పోలీసు ఇలా ఉన్నాడేంటీ ? కరోనా వైరస్ లాంటి ఉన్న హెల్మెట్ పెట్టుకున్నాడేంటీ ? ఏం చేస్తున్నారు ? అనేగా మీ అనుమానం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కానీ..వైరస్ తమను భయపెట్ట లేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి ప�
తమకు ఆడబిడ్డ పుట్టిందని పురిట్లోనే కొంతమంది చంపేస్తున్నారు. ఆడబిడ్డ అంటే..భారంగా భావించి కనడానికి ఇష్టం చూపడం లేదు. కుదరకపోతే..పుట్టిన తర్వాత..చంపేస్తున్నారు. భేటీ బచావో..భేటీ పడావో అంటూ ఎంత ప్రచారం చేపడుతున్నా..ఎక్కడో ఒక దగ్గర భ్రూణ హత్యలు జ�
ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ�