Home » Chennai
ధోని నిర్మిస్తున్న LGM ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న జులై 10న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఆ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ..
బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపు�
కోర్టుకు కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే పోలీసులు చూపించారు.
ఆసుపత్రిలో చేరడానికి ముందు స్టాలిన్... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. ఆ విద్యార్థులని ఫ్యామిలీలతో స్టేజిపైకి పిలిచి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను
విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల �
కార్తీ నటిస్తున్న కొత్త మూవీ 'జపాన్' ఒక రియల్ స్టోరీతో రాబోతుందట. చెన్నై లోని లలితా జ్యువెలరీ షాప్ లో కోట్ల విలువ చేసే బంగారం కొట్టేసి ఎయిడ్స్తో చనిపోయిన ఒక దొంగ..
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.