Home » Chennai
మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన విషయం విధితమే. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే మూడో వన్డేల�
డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వంద్వారా లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్�
పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా, మయన్మార్లోని యాంగాన్, థాయ్లాండ్లోని బ్యాంక్, వియాత్నాంలోని హోచిమిన్ సిటీ, ఫిలిప్పీన్స్లోని మనీలా నగరాలకు ముంపు పొంచి ఉంటుందని శాస్
‘గీత’దాటితే జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది రెడ్ సిగ్నల్ పడినా వాహనాలపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. మరికొంతమంది జీబ్రాలైన్ మీదకు వచ్చేస్తుంటారు. కానీ ఇకపై అలా కుదరదు అంటున్నారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసుల�
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రహ్లాద్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తమ్ముడు.
ఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. మధ�
కొత్త కర్మాగారం హెచ్వీడీసీ లైట్, హెచ్వీడీసీ క్లాసిక్, స్టాట్కామ్ కోసం మా అధునాతన ట్రాన్స్ మిషన్, పవర్ క్వాలిటీ సొల్యూషన్స్ వెనుక ఉన్న మాక్ కంట్రోల్, ప్రొటెక్షన్ సిస్టమ్ అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్ను తయారు చేస్తుంది. ఇది శక్తి పరివర్తన త�
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.