Home » Cheruku Muthyam Reddy
dubbaka bypolls: ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించా�
dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్�
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర
cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరారు శ