Home » Chhath puja
అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. పాము రాకను గమనించిన మహిళలు భయంతో కేకలు వేశారు. వెంటనే నీటిలో నుంచి గట్టు మీదకు వచ్చేశారు.
చాత్ పూజ సందర్భంగా నీటిలో తర్పణం వదులుతుండగా ఒక కల్వర్టు కూలిపోయింది. ఈ ఘటనలో కల్వర్టుపై ఉన్న చాలా మంది నీటిలో పడిపోయారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానద�
ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగి 10మంది మృతి చెందిన ఘటన అస్సాంలో జరిగింది. మృతుల్లో చిన్నారులు,మహిళలే ఎక్కువమంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక�
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా డియో ప్రాంతంలోని సూర్య దేవాలయం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఛట్ పూజ లో భాగంగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇ�