Home » Chhattisgarh Hospital
ఛతీస్గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పనిచేయక పోవటంతో నలుగురు నవజాత శిశువులు మరణించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆస్పత్రిలో ఓ డాక్టర్ ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళా రోగిని చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్అయి ఉండి ఏమాత్రం విచక్షణ లేకుండా రోగిని చితకబాదాడు.