Home » chicago
Firing on Hyderabad resident in america : అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు జరిగాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురకు చెందిన 43 ఏళ్ల ముజీబుద్దిన్ పై దుండగులు కాల్పులు జరిపారు. బాధితున్ని చికాగో యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించారు. విచెగేన్ కు సంబంధించిన ఎవెన్యూ చి
Hyderabad to have non-stop flight to the US జనవరి-15నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డెరెక్ట్ ఫైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు జనవరి-15నుంచి అందుబాటులోకి రానుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించన
America : ఈ కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పినవారిపై కొంతమంది దాడులకు పాల్పడిన ఘటన గురించి విన్నాం. సామాజిక బాధ్యత గురించి చెబితే భౌతిక దాడులకు దిగిన ఎన్నో సందర్భాల గురించి విన్నాం. కానీ మాస్క్ పెట్టుకోమని చెప్పిన పాపానికి ఓ �
అమెరికాలోని చికాగోలో డిసెంబర్ 22,ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒక విందు వేడుకలో భాగంగా కొందరు యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ….చికాగోలో కొందరు యువకులు
చికాగోలో ఉంటూ వ్యాపారంలో అబద్ధపు లాభాలు సృష్టిస్తున్నారని ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఘటనను ఫెడరల్ అథారిటీ సీరియస్గా తీసుకుంది. అవుట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకులు అయిన రిషి షా(33), శ్రద్ధా అగర్వాల్ 34, మాజీ
అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్కు చెందిన రూత్ జార్జ్(19) ఉన్నత
డబ్బులను డబ్బులతోనే కొనుక్కోవటం. చిత్రంగా ఉంది కదూ. ఓ 10 పైసల బిళ్ల ఏకంగా రూ.10కోట్లకు అమ్ముడుపోయింది!!. నమ్మటంలేదు కదూ. ఇది అక్షరాలా నిజం. నమ్మి తీరాల్చిందే. ఏంటీ ఇంట్లో పది పైసల బిళ్లలు ఎక్కడున్నాయా అని వెతికేస్తున్నారా? అంత శ్రమ పడక్కర్లేదు. 10
రైలు పట్టాలు తగలబెట్టేస్తున్నారు. కిరోసిస్ పోసి మరీ మండిస్తున్నారు. ఇది చేస్తున్నది ఆకతాయిలు, అల్లరిమూకలు కాదు. రైల్వేశాఖ అధికారులే. అవాక్కయ్యారా.. ఇది నిజం. ఎందుకిలా అంటే.. పట్టాలను అలా మండిస్తేనే రైళ్లు వెళతాయి. ఇది కట్టుకథ కాదు జరుగుతు�