Home » CHICKEN
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకరమైన వ్యాధి కరోనా వైరస్. ఈ వ్యాధి పై ప్రజల్లో చాలారకాల భ్రమలు కలుగుతున్నాయి. అవేంటంటే.. చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వస్తోందని అందరూ భ్రమపడుతున్నారు. అయితే అదంతా నిజం కాదని.. చికెన్, గుడ్లు తినడం వలన క�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. �
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..
ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ… కార్తీక మాసంలోనే కోడి రుచి తెలుస్తాయేనే మాట సరదాకి అన్నప్పటికీ .. మాంస ప్రియులు ఇప్పుడు నాటు కోడిమాంసంపై మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి గుడ్డు….మాంసాన్ని బలవర్ధక ఆహారంగా అందరూ అంగీకరిస్తారు, కానీ నాటు కో�
పసివాళ్ల చిలిపిచేష్టలు చూస్తే అందరికి ముచ్చటేస్తుంది. పిల్లలు అల్లరి చేసినా.. ముద్దుగానే అనిపిస్తుంది. కల్మషం లేని మనస్సు వారిది. చిన్న పిల్లలు.. వాళ్లకేం తెలుసులే అని కొట్టిపారేయద్దు...
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె
ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ
ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు పేదలకు గొర్రెలు, బర్రెలు, చేపలును సబ్సీడీ ధరలకు అందిస్తుండగా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ బాటలో మేము కూడా అని ముందుకొచ్చింది. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో ప్రభుత్వ పథకాలు ఉంటాయనే పేరు