Home » Chidambaram
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చిదంబరం మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు కూడా పోరాడతాయని చెప్పారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎవరి సలహాలు అవసరం లేదని తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు, ప్లీనరీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సహ�
భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం రేటు, విదేశీ పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళిపోతుండడం వంటి అంశాలు రూపాయి మారకం ధర పడిపోతుండడాన్ని సూచిస్తున్నాయని చిదంబరం అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు
అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరు సరికాదంటూ తమ ఎంపీలు నిరసన తెలపగా వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు.
చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్న తీరుకి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ విషయంపై మోదీ జోక్యం చేసుకోకుండా, మౌన�
దంబర నటరాజస్వామి ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల నిర్వహణను నియంత్రిస్తున్న తమిళనాడు హిందూ మత..ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే.
గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త రూల్ తెచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ వారిని..
బీజేపీ ఓడిపోయింది కాబట్టే...పెట్రోల్ రేటు తగ్గింది _