Home » Chief Minister Yeddyurappa
quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్బల్లాపూర్లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�