Chief Ministyer Camp Office

    YSR Cheyutha Scheme : ఆధార్ కేంద్రాలకు జనాలు పరుగో పరుగు

    June 5, 2021 / 07:00 AM IST

    సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధన ఏపీ ప్రజలను రోడ్లపై నిలబెట్టింది. ఓ వైపు కర్ఫ్యూ అమలవుతుండటం.. మరోవైపు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుండటంతో మహిళలు ఆధార్‌ కేంద్రాల్లో బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్�

10TV Telugu News