Home » children
పిల్లలు పుట్టడంలో ప్రపంచవ్యాప్త పతనంకై ప్రపంచం తప్పుగా తయారైంది. ఇది సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం అంటే దాదాపు ప్రతి దేశం శతాబ్దం చివరి నాటికి జనాభా తగ్గిపోవచ్చు.స్పెయిన్
చదువుకోవాల్సిన వయస్సు ఇది. పిల్లలకు ఆటలెంత ముఖ్యమో వారికి చదువు కూడా అంతే అవసరం. ఆహ్లాదకరైమన వాతావరణంలో చదువుకునేలా చిన్నారులను ప్రోత్సహించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి… అసలే కరోనా కాలం.. ఈ పరిస్థితుల్లో పిల్ల�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
మల్టీ-ప్లేయర్ బ్యాటిల్ గేమ్ బానిసైన ఎంతోమంది యువకులు చనిపోతుండగా.. కొందరు పిచ్చివాళ్లు అవుతున్నారు. రాత్రిపూట మొత్తం కూడా కొందరు PUBG(PlayerUnknownnsBattlegrounds) గేమ్ ఆడుతున్నారని, అది డేంజర్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే PUBG కారణంగా నేరాలు చెయ్యాలనే ఆలోచన పెరుగుత�
పబ్జీ(PUBG) గేమ్.. ఎంత డేంజర్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. పిల్లలు, యువత జీవితాలను పబ్జీ నాశనం చేస్తోంది. ఇప్పటికే పబ్జీ గేమ్ కారణంగా అనేకమంది కుర్రాళ్లు పిచ్చోళ్లయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది ఉన్మాదుల్లా తయారయ్యారు. పబ్జ�
కరోనా వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కరోనా సోకింది అని చెప్పడానికే ఇవే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ప్రమాదం తప్పదు. అయితే కరోనా వైరస్ గురించి రోజ
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. లక్షలాది మంది ఉపాధి �
కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.
Audible అనే సంస్థ ఆడిబుల్ స్టోరీలు ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకెళ్లే ఆలోచనతో సరికొత్త ఆఫర్ తెచ్చింది. 200కు పైగా ఆడియో పుస్తకాలను ఫ్రీగా అందించనుంది. పుస్తకం పట్టుకుని చదవాలనుకుని బద్ధకంతో వదిలేసేవారికి ఇది సూపర్ టెక్నిక్. దీని కోసం ఎటువంటి లాగిన్ ల
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�