children

    నాలుగేళ్ల చిన్నారులపై 10వ తరగతి విద్యార్థి లైంగిక దాడి : సెల్ ఫోన్ లో చూపించి

    December 10, 2019 / 08:28 AM IST

    నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం సమయంలో చిన్నారులు భయంతో

    పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన తల్లి : అసలేం జరిగింది

    December 7, 2019 / 09:50 AM IST

    నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత

    టిఫిన్‌ తినకపోతే.. పరీక్షల్లో మార్కులు తగ్గుతాయి!

    November 21, 2019 / 04:18 AM IST

    పిల్లలు టిఫిన్ చేయకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌ లోని కొందరు ప్రైమరీ పాఠశాల విద్యార్థులపై లీడ్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ �

    దేశంలోనే ఫస్ట్ టైమ్ : పిల్లల కోసం పోలీస్ స్టేషన్

    November 14, 2019 / 04:01 AM IST

    చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్... పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ పిల్లలు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. గ్రేటర్‌ పరిధిలోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి

    పవిత్రస్నానం చేసేందుకు వెళ్లి..ఆరుగురు మృతి

    November 12, 2019 / 06:22 AM IST

    బీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు.  బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భం�

    షాకింగ్ : వరకట్నం కోసం ఆరేళ్ల పిల్లలు కూడా వేధించారు

    October 30, 2019 / 02:43 AM IST

    కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    తండ్రేనా : కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలకు ఇచ్చాడు

    October 12, 2019 / 10:45 AM IST

    మేడ్చల్‌ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్‌డ్రింక్‌

    భారతదేశానికి పేదరికం ఉందని చెప్పలేని సాక్ష్యం

    October 11, 2019 / 01:52 PM IST

    శుక్రవారం(అక్టోబర్-11,2019)ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మట్టిలో క్యారంబోర్డు చేసుకుని,క్యారంబోర్డుకి ఉన్నట్లే నాలుగువైపులా హోల్స్ పెట్టి బాట

    అవగాహన కోసం : పిల్లల కోసం ట్రాఫిక్ పార్కు

    September 29, 2019 / 05:56 AM IST

    చిన్నతనంలోనే ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో… కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చిల్డ్రన్‌ పార్కు రూపుదిద్దుకుంది. ప్రత్యేకంగా పిల్లల కోసమే దీన్ని నిర్మించారు. రోడ్ ప్రమాదాలను నివారించాలని ఉద్దేశ్యంతో…  చిన్�

    చిన్నారికి పెద్దకష్టం : చలించిన హైకోర్టు..చికిత్స అందించాలని ఆదేశం

    September 27, 2019 / 01:58 AM IST

    మాటలు కూడా సరిగ్గా రాని… ఆ చిన్నారికి తీరని కష్టమొచ్చింది. 17 నెలల వయసులోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ చిట్టి తల్లిని కాపాడుకోవాలంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అసలే తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రం. ఏం చేయాలో పాలుపోని చ�

10TV Telugu News