Home » children
ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓ తల్లి.. ఇద్దరు పిల్లలు.. ఏం జరిగిందో ఇద్దరు పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ తల్లి ఇంటిని మొత్తం బొమ్మలతో నింపేసింది. జీవితం మొత్తం ఏకాంతంగా గడిపింది. ఆమె కూడా చనిపోయాక ఇల్లు పాడుబడిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్లడానికి జనం సాహసించరు. ఆ పాడుబడిన ఇ�
చిన్నపిల్లలకి ఏ చిన్న వైద్య పరీక్షలు చేయించాలన్నా భయంతో చాలా ఇబ్బంది పెడతారు. ఇక MRI లాంటి పరీక్షలు అంటే డాక్టర్లు, తల్లిదండ్రుల్ని ముప్పుతిప్పలు పెడతారు. పిల్లల భయాన్ని పోగొట్టే సరికొత్త MRI మెషీన్కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
కొంతమంది పిల్లల టాలెంట్ చూస్తే వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటాం. ఓ చిన్నారుల గ్రూప్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ల స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్ధులతో చీపురు పట్టించారు. స్కూల్ మొత్తం తుడిపించారు. చదువు చెప్పాల్సిన గురువులు ఇలాంటి పనులు చెప్పడమేంటని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్లో నిరసనకారులను దారుణంగా హింసిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులు, పిల్లలతో పాటు 17 మంది యువ ఖైదీలతో సహా మైనర్ నిరసనకారులను హింసించడాన్ని చాలా మంది చూశారు. దేశంలోని యువతలో స్ఫూర్తిని అణిచివేసేందుకు.. స్వేచ్ఛ, మానవ హక్కులను డిమాండ్ చేయకుండా
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన తండా దామ్ లేక్లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత ప
డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభు�