children

    పిల్లలను వేధిస్తున్న ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్ జబ్బు

    February 17, 2020 / 04:35 AM IST

    ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్‌లను పట్టి పీడించిన జబ్బు.. ఇప్పటికీ చిన్న పిల్లలను వేధిస్తోంది. ఇటీవల డైనోసర్ అవశేషాలపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలోని రీసెర్చ్‌ సెంటర్‌లో ఓ యంగ్ డైనోసర్ తోకలో ఉన్న ప్రాణాంతక వ్యాధ�

    సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..

    February 16, 2020 / 01:47 AM IST

    ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫిష్షింగ్ సైట్లు, ట్రాపింగ్ మెసేజ్‌లు పంపి లక్షల్లో లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూటు మార్చిన సైబర్ క్రిమనల్స్ టార్గెట్ అంతా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లపైనే పెట్టారట. వాళ్లు అయితే ఎటువంటి నష్టం జరిగినా పె�

    పిల్లలకు కరోనా వైరస్ సోకడం చాలా తక్కువ. సైంటిస్టులు చెబుతున్న కారణలేంటంటే!

    February 13, 2020 / 05:23 AM IST

    వైరస్‌కి ఏముంటుంది జాలి. ఎవరైనా ఒకటే అన్నట్లు లేదు పరిస్థితి. దాదాపు కరోనా పేషెంట్లలో చిన్నపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చైనీస్ సెంటర్లలో కరోనా నుంచి తప్పించేందుకు జాగ్రత్తలు చెప్తున్న రీసెర్చర్స్ ఇలా వెల్లడించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల

    డిప్రెషన్ తో…పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త

    February 10, 2020 / 04:23 PM IST

    ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో  ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం �

    పెద్దలపైనే వైరస్ ప్రభావం: పిల్లల జోలికి ఎందుకు పోదంటే?

    February 6, 2020 / 06:02 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. చైనా నుంచి మొదలై భారత్ సహా ఇతర దేశాలకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది ఈ మహమ్మారి. గాలిద్వారా వేగంగా వ్యాపించే ఈ వైరస్ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 563 మందిని బలితీసుకుంది. మరో 28వేల మంది వైరస్ బారిన పడ్డ

    ఢిల్లీలో గాలిపటాలు ఎగురేసిన అమెజాన్ సీఈవో…భారత్ లో 7వేల కోట్లు పెట్టుబడులు

    January 15, 2020 / 02:10 PM IST

    21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�

    చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారో తెలుసా..

    January 13, 2020 / 07:28 AM IST

    మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. భోగి అంటే మంటలు వేసుకోవటం..కొత్త బట్టలు కట్టుకోవటం..సాయంత్రం ఆడబిడ్డలు సందె గొబ్బిళ్లు పెట్టుకుంటారు. అలాగే చిన్నారులకు ‘భోగిపళ్లు’(రేగిపళ్లు) పోస్తారు. �

    పిల్లల ఆటలే ఆస్ట్రేలియా కార్చిచ్చుకు కారణమా? 

    January 8, 2020 / 11:11 AM IST

    ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�

    తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చెయ్యం : ఎన్ఆర్సీపై కేంద్రం హామీ

    January 6, 2020 / 07:40 AM IST

    అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల

    పెళ్లీ.. పిల్లలు లేని మహిళలే ఆరోగ్యవంతులంట!!

    December 27, 2019 / 01:27 PM IST

    ఫ్యామిలీల్లో లేదా తెలిసిన లేడీస్ ఓ వయస్సుకు వచ్చారని తెలియగానే క్యాజువల్‌గా వచ్చే టాపిక్. ఇక పెళ్లి అయిందంటే తర్వాత పిల్లల గురించే. ఇద్దరు పిల్లలు కావాలంటే ఈ వయస్సులో పెళ్లి అయితేనే పాజిబిలిటీ ఉంటుందని భయపెట్టేసి పెళ్లి చేసేస్తుంటారు. అలా

10TV Telugu News