Home » children
Childless women let priests walk on them in hope of a baby : టెక్నాలజీ పెరుగుతోంది. కానీ మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల నమ్మకాలను ఆసరగా తీసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాలు, గిరిజన ప్రాబల్య రాష్ట్రాలు ఎక్కువగా వీటిని నమ్ముతుంటారు. ఆధునికయు
japan bill submitted to clarify parenthood in fertility : సరోగసీ (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. భారత్తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో సరోగసీ అనేది కామన్ అయిపోయింది. కానీ ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఎవరు? వీర్యదానం
తిరుమల అనగానే కిలోమీటర్ల పొడువుండే క్యూలైన్లు, ఇసుక వేస్తే రాలనంత జనం, దర్శనం కోసం ఎదరుచూసే గంటలే గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం తిరుమలలో అటువంటి పరిస్థితి కనిపించట్లేదు.. కరోనా వైరస్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న పిల్లలకు వ�
father sobbing children : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం
AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది అయినా..వైరస్ విస్తరిస్తూనే ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు లో 15 మంది చిన్నారులు వ�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
#WeAreTired : ఏ దేశంలో చూసినా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధులు మారడం లేదు. నైజీరియాలోని కుదుమా రాష్ట్రం ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలితే..వారికి పురుషత్�
వాగులో కొట్టుకపోతున్న పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసమే చేసింది. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మర్పల్లి మండల పరిధి షాపూర్ తండాలో దశరథ్
మీ ఇంట్లో పిల్లలు సరిగా తినడంలేదా? కరోనా కొత్త లక్షణానికి సంకేతం కావొచ్చు. ఇప్పుడు చాలామంది చిన్నారుల్లో ఈ తరహా లక్షణ ఒకటి బాగా కనిపిస్తోంది. సాధారణంగా కొత్త కరోనా లక్షణాల్లో కొత్త నిరంతర దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి ఎక్కువగా క
ప్రస్తుతం వర్చువల్ లెర్నింగ్.. ఫుల్ స్వింగ్లో ఉంది. ఈ క్రమంలో కంటి డాక్టర్లు బ్లూ లైటింగ్ను బ్లాక్ చేసే కళ్లద్దాలు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఈ అద్దాలు స్పెషల్ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో కళ్లకు రక్షణగా ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్లు